Category: taja-varthalu

  • India Warns China: చైనా ద్వంద్వ నీతిపై భారత్ తీవ్ర ఆగ్రహం..

    India Warns China: చైనా ద్వంద్వ నీతిపై భారత్ తీవ్ర ఆగ్రహం..

    అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాద నిర్మూలన గురించి గొప్పలు చెప్పే చైనా (China) అసలు రంగు మరోసారి బయటపడింది. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి చైనా పరోక్షంగా మరియు సాంకేతికంగా ముసుగు వేస్తోందన్న వాదనలను భారతదేశం అధికారికంగా ధృవీకరించింది. భారత సరిహద్దు రక్షణ మరియు ఉగ్రవాద వ్యతిరేక చర్యలైన ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindhoor) సమయంలో పాకిస్థాన్‌కు చైనా సైనిక, సాంకేతిక సాయం అందించడంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలో జరిగిన…

    Continue Reading

  • PM Modi Appeal: దేశవ్యాప్తంగా ఒకటే చర్చ.. ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఎందుకు కోరారు?

    PM Modi Appeal: దేశవ్యాప్తంగా ఒకటే చర్చ.. ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఎందుకు కోరారు?

    భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు.. అదొక సెంటిమెంట్, ఆపదలో ఆదుకునే సురక్షితమైన పెట్టుబడి. అలాంటిది దేశ ప్రధాని నరేంద్ర మోదీ హఠాత్తుగా ప్రజలందరినీ “వచ్చే ఏడాది కాలం పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోండి” అని పిలుపునివ్వడం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ప్రధాని మోదీ ఈ పొదుపు మంత్రాన్ని దేశ ప్రజలకు ఎందుకు వివరించాల్సి వచ్చింది? దీని వెనుక ఉన్న అంతర్జాతీయ వ్యూహాత్మక, దేశీయ ఆర్థిక కారణాలు ఏమిటి? ట్రేడింగ్…

    Continue Reading

  • Telangana Rising 2047: భాగ్యనగరానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త మాస్టర్ ప్లాన్..

    Telangana Rising 2047: భాగ్యనగరానికి సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త మాస్టర్ ప్లాన్..

    భాగ్యనగరాన్ని గ్లోబల్ గమ్యస్థానంగా, పక్కా విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ నూతన ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాబోయే కాలంలో పెరగబోయే జనాభా, వాహనాల రద్దీని తట్టుకునేలా మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా సరికొత్త విజన్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ నగరాన్ని ‘సిగ్నల్ ఫ్రీ సిటీ’గా (Signal Free City) మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సచివాలయంలో జరిగిన కీలక సమావేశంలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించిన ‘తెలంగాణ…

    Continue Reading

  • NPS Sanchay Scheme: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం .. ‘ఎన్‌పీఎస్ సంచయ్’ పెన్షన్ పథకం ప్రారంభం..

    NPS Sanchay Scheme: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం .. ‘ఎన్‌పీఎస్ సంచయ్’ పెన్షన్ పథకం ప్రారంభం..

    దేశంలోని అసంఘటిత రంగ కార్మికులు, రోజువారీ కూలీలు మరియు మధ్యతరగతి ప్రజలకు వృద్ధాప్యంలో బలమైన ఆర్థిక రక్షణ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) లో భాగంగా సామాన్యుల కోసం ‘ఎన్‌పీఎస్ సంచయ్’ (NPS Sanchay) అనే ప్రత్యేక పెన్షన్ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) అధికారికంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నూతన పెన్షన్ విధానం మే 6, 2026 నుండి దేశవ్యాప్తంగా…

    Continue Reading

  • Telangana SHG Loans Hike:  మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం .. వడ్డీ లేని రుణాల పరిమితి రూ. 10 లక్షలకు పెంపు.. మంత్రి సీతక్క  ప్రకటన!

    Telangana SHG Loans Hike: మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం .. వడ్డీ లేని రుణాల పరిమితి రూ. 10 లక్షలకు పెంపు.. మంత్రి సీతక్క ప్రకటన!

    తెలంగాణలోని గ్రామీణ మరియు పట్టణ ప్రాంత మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) ఆర్థిక పురోభివృద్ధికి, మహిళా సాధికారతకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీ ఊతాన్ని ఇచ్చింది. మహిళలు స్వయం ఉపాధి రంగాల్లో రాణించి, సొంతంగా వ్యాపార సామ్రాజ్యాలను స్థాపించుకోవాలనే సంకల్పంతో వడ్డీ లేని రుణాల (Interest Free Loans) పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకంగా పెంచింది. ఇప్పటివరకు పొదుపు సంఘాల మహిళలకు రూ. 5 లక్షల వరకు మాత్రమే ఉన్న వڈడీ లేని రుణాల గరిష్ట పరిమితిని..…

    Continue Reading