Category: andhrapradesh

  • Vijayawada-Bengaluru Vande Bharat: విజయవాడ-బెంగళూరు వందే భారత్‌కు .. కేంద్ర మంత్రికి ఎంపీ లావు  కీలక ప్రతిపాదనలు!

    Vijayawada-Bengaluru Vande Bharat: విజయవాడ-బెంగళూరు వందే భారత్‌కు .. కేంద్ర మంత్రికి ఎంపీ లావు కీలక ప్రతిపాదనలు!

    ఆంధ్రప్రదేశ్ నుండి ఐటీ హబ్ బెంగళూరుకు ప్రయాణించే వేలాది మంది ఐటీ ప్రొఫెషనల్స్, విద్యార్థులు మరియు వ్యాపారవేత్తలకు వేగవంతమైన రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు కీలక అడుగు పడింది. నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు మరియు టీడీడీ లోక్‌సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు న్యూఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రైల్వే కనెక్టివిటీని బలోపేతం చేసేందుకు, ముఖ్యంగా విజయవాడ – బెంగళూరు మధ్య సరికొత్త…

    Continue Reading

  • కైలాసగిరి పై శివయ్య ఆయుధం.. రూ. 2.5 కోట్లతో పర్యాటకులను  మురిపిస్తున్న ‘మహా త్రిశూలం’!

    కైలాసగిరి పై శివయ్య ఆయుధం.. రూ. 2.5 కోట్లతో పర్యాటకులను మురిపిస్తున్న ‘మహా త్రిశూలం’!

    పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలోని కైలాసగిరిపై మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. పర్యాటకులను విశేషంగా ఆకర్షించేందుకు వీఎంఆర్‌డీఏ (VMRDA) సుమారు రూ. 2.5 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ‘త్రిశూల్ ప్రాజెక్టు’ శనివారం (మే 9, 2026) అందుబాటులోకి వచ్చింది. త్రిశూలం ప్రత్యేకతలు ఇవే..: ఎత్తు: ఈ త్రిశూలం మొత్తం ఎత్తు 65 అడుగులు. డమరుకం: దీనికి 10 అడుగుల ఎత్తు, 18 అడుగుల వెడల్పు కలిగిన శివుని భారీ డమరుకాన్ని అమర్చారు. నిర్మాణం: పుణేకు చెందిన ప్రత్యేక…

    Continue Reading